సత్తుపల్లిలో మోస్తరు వర్షం

85பார்த்தது
ఐదు రోజులుగా భారీ వర్షాలు సత్తుపల్లిని ముంచెత్తగా మంగళవారం సాయంత్రం చిరుజల్లులతో వర్షం మొదలైంది. ఇప్పటికే ప్రజలు తేరుకోలేదని, ఇళ్లలో చేరిన వరద నీటితో ఏర్పడిన మట్టి, బురదను, ఛిద్రమైన రహదారులు, ధ్వంసమైన రహదారులను పునరుద్దరించకముందే మళ్లీ వర్షం మొదలవ్వడంతో ప్రజలంతా బిక్కు బిక్కుమంటున్నారు. మళ్లీ తుఫాన్ ఉందంటూ వాతావరణ శాఖ సమాచారం ఇవ్వడంతో ప్రజలంతా భయాందోళనలో ఉన్నారు. రైతులు ఆందోళన చెందుతున్నారు.

தொடர்புடைய செய்தி