ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

55பார்த்தது
పెనుబల్లి ప్రభుత్వాసుపత్రిని బుధవారం ఎమ్మెల్యే మట్ట రాగమయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఇన్ పేషంట్స్, ఔట్ పేషంట్స్ వివరాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి రికార్డ్స్ పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీతో పాటు గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన చికిత్స కోసం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி