ఎమ్మెల్యేకు రూ. 20 వేలు అందజేత

62பார்த்தது
ఎమ్మెల్యేకు రూ. 20 వేలు అందజేత
సత్తుపల్లి చౌదరి హోటల్ ఆద్వర్యంలో ఖమ్మం మున్నేరు వరద బాధితులకు రూ. 20వేల నగదును విరాళంగా ప్రకటించారు. శనివారం ఆ నగదును ఎమ్మెల్యే మట్ట రాగమయికి అందజేశారు. ఎమ్మెల్యే పిలుపు మేరకు వరద బాధితులకు ఆదుకునేందుకుగాను నగదును విరాళంగా ఇచ్చినట్లు హోటల్ యజమాని పేర్కొన్నారు. విరాళాన్ని అందించిన హోటల్ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే అభినందించారు. కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி