60 వ్యవసాయ మోటార్లు చోరీ

82பார்த்தது
60 వ్యవసాయ మోటార్లు చోరీ
కల్లూరు మండలంలోని సాగర్ కాల్వపై ఏర్పాటుచేసిన 60 మోటార్లను అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. ట్రాన్స్ ఫార్మర్ నుంచి మోటార్లకు ఉన్న విద్యుత్ కనెక్షన్లు తొలగించి ఎత్తుకెళ్లారు. మోటార్లలోని కాపర్ వైర్ కోసం దుండగులు చోరీ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. బాధిత రైతుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మోటార్ల ద్వారా చిన్న, సన్నకారు రైతులు వరి పంట పండిస్తున్నారు.

தொடர்புடைய செய்தி