వరద బాధితులకు సహాయం అందలేదని ధర్నా చేపట్టిన ప్రజలు

53பார்த்தது
ఇటీవల కురిసిన వర్షాలకు ఇండ్ల లోకి నీరు చేరి తమ జీవనం అస్తవ్యస్తం అయ్యిందని ఎర్రుపాలెం మండలంలోని చెప్పకట్లపాలెం, కొత్తపాలెం గ్రామాలకు చెందిన పలువురు వరద బాధితులు బుధవారం తహాశీల్దార్ కార్యాలయం ముందు నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్హులైన తమకు ఎటువంటి ప్రభుత్వ సహాయం అందలేదని అనర్హులైన వారికి అధికారులు అందించారని నినాదాలు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி