ముత్తారం ప్రభుత్వ పాఠశాల తనిఖీ

51பார்த்தது
ముత్తారం ప్రభుత్వ పాఠశాల తనిఖీ
ముదిగొండ మండల పరిధిలోని ముత్తారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను అడిషనల్ కలెక్టర్ శ్రీజ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మన ఊరు మనబడికి సంబంధించిన పనులు పరిశీలించారు. స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పాఠశాలకు కావలసిన మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏడీ నాగేశ్వరావు, సెక్రెటరీ గౌతమీ, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி