ప్రాధాన్య రంగాలకు బ్యాంకు రుణాల మంజూరు: కలెక్టర్

75பார்த்தது
ప్రాధాన్య రంగాలకు బ్యాంకు రుణాల మంజూరు: కలెక్టర్
నిర్దేశిత లక్ష్యం మేరకు ప్రాధాన్య రంగాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ ఆదేశించారు. జిల్లాలోని వివిధ బ్యాంకుల అధికారులతో కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే రుణాలు ఎంతో ముఖ్యమన్నారు. మారుమూల గిరిజన గ్రామాలకు పూర్తిస్థాయిలో బ్యాంకింగ్ సేవలు అందించేందుకు అంతర్జాల సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.

தொடர்புடைய செய்தி