గణేషుని వద్ద కుంకుమార్చన పూజలు

62பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోనే భారీ గణేషున్ని తిప్పాపురం యూత్ సభ్యులు మండపంలో నెలకొల్పారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం మహిళ భక్తులు కుంకుమార్చన పూజ కార్యక్రమంలో పాల్గొని గణేషుని సేవలో తరించారు. 14వ వార్షికోత్సవం నేపథ్యంలో భారీ గణేషుడు స్పెషల్ అట్రాక్షన్ గా భక్తులకు కనువిందు చేస్తున్నాడు.

தொடர்புடைய செய்தி