వేములవాడలో పలు విభాగాలు తనిఖీ చేసిన ఆలయ ఈవో

84பார்த்தது
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయ ఈవో శ్రీ కె. వినోద్ రెడ్డి లడ్డూ కౌంటర్, ప్రోటోకాల్ ఆఫీస్, క్యూలైన్స్, కోడె బుకింగ్ కేంద్రాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు దర్మదర్ణంలో లేకుండా ఉండాలని ఈవో ఆలయ అధికారులకు సూచించారు. వారి వెంట ఆలయ పర్యవేక్షకులు తిరుపతి రావు, ప్రోటోకాల్ పర్యవేక్షకులు అశోక్, ప్రోటోకాల్ ఇంచార్జీ ఎడ్ల శివసాయిలు ఉన్నారు.

தொடர்புடைய செய்தி