రక్తంతో గీసిన ఎమ్మెల్యే చిత్రపటం బహుకరణ

71பார்த்தது
రక్తంతో గీసిన ఎమ్మెల్యే చిత్రపటం బహుకరణ
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన తోకల అనిల్ అనే యువకుడు తన అభిమాన నాయకుడు, తను ఎంతగానో ఆరాధించే నాయకుడు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు తన రక్తంతో చిత్రపటాన్ని చేపించి బహూకరించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. కాగా యువకుడు ఆది శీనివాస్ కు చిత్రపటాన్ని బహుకరించడం పట్ల తన అభిమాన నాయకుడుకి దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నారు.

தொடர்புடைய செய்தி