అద్దాల మండపంలో ప్రత్యేక పూజలు

54பார்த்தது
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రంలోని అద్దాల మండపంలో అర్చకులు వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. హరిహర క్షేత్రమైనటువంటి శ్రీరాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం యుగయుగాల నుంచి ఉందని తలపురాణం చెబుతున్నట్లు అర్చకులు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி