ఆకస్మికంగా తనిఖీ చేపట్టిన ఎస్పి అఖిల్ మహాజన్

55பார்த்தது
వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డ్ లను, పలు కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేసుల వివరాలను పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. వారి వెంట వేములవాడ ఏఎస్పి శేషాద్రిని రెడ్డి, టౌన్ సిఐ వీరప్రసాద్, పలువురు ఎస్సైలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

தொடர்புடைய செய்தி