భారీ ర్యాలీ చేపట్టిన ముస్లిం సోదరులు

79பார்த்தது
మహమ్మద్ ప్రవక్త మీలాద్ ఉన్ నబీ జన్మదిన సందర్భంగా ముస్లిం సోదరులు భారీ ర్యాలీని గురువారం వేములవాడ పట్టణంలో నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల భద్రత నడుమ ర్యాలీ చేశారు. అధికంగా ముస్లిం సోదరులు చేతిలో జెండాలు పట్టుకొని భక్తి పాటలతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపురం బస్టాండ్ నుంచి కోరుట్ల బస్టాండ్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు.

தொடர்புடைய செய்தி