వేములవాడ: నూలు డిపో మంజూరు పట్ల కాంగ్రెస్ హర్షం

69பார்த்தது
వేములవాడ: నూలు డిపో మంజూరు పట్ల కాంగ్రెస్ హర్షం
వేములవాడ కేంద్రంగా యారన్(నూలు) డిపోను ఏర్పాటు చేసి. రూ. 50 కోట్ల నిధులను కేటాయించినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అందుకు కృషి చేసిన మంత్రులు బట్టి విక్రమార్క, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లకు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆదివారం కృతజ్ఞతలు తెలిపారు. రాజన్న ఆలయం ముందు వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

தொடர்புடைய செய்தி