భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

62பார்த்தது
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఆదివారం వరద ప్రభావిత ప్రాంతాల్లోకలెక్టర్, ఎస్పీ అఖిల్ మహాజన్ లు క్షేత్రస్థాయిలో పర్యటించారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ 9398684240 కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచనలు చేశారు. అధికారులు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி