రైళ్ల హాల్టింగ్ కోసం ఎంపీకి వినతి

78பார்த்தது
రైళ్ల హాల్టింగ్ కోసం ఎంపీకి వినతి
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు రైల్వే స్టేషన్ లో రైళ్ల హాల్టింగ్ కోసం మంగళవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఓదెల మండలం కొలనూర్ వద్ద ఎంపీని కలిసి అజ్ని, కాగజ్ నగర్, కరీంనగర్- తిరుపతి ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆపాలని, కొలనూరు రైల్వే గేట్ వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி