సీసీ రోడ్ల నిర్మాణాలకు కృషి

60பார்த்தது
సీసీ రోడ్ల నిర్మాణాలకు కృషి
మంథని పట్టణంలో సీసీ రోడ్ల నిర్మాణాలకు కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మంథని మున్సిపల్ పరిధిలో 4వ వార్డు గంగపురిలో టియుఎఫ్ఐడిసి నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మనోహర్, పాలక వర్గ సభ్యులు కుర్ర లింగయ్య, నక్క నాగేంద్ర, శంకర్ ముస్కులా, సురేందర్ రెడ్డి, రమేష్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி