మల్లన్న సన్నిధిలో భక్తుల సందడి

51பார்த்தது
మల్లన్న సన్నిధిలో భక్తుల సందడి
పెద్దపెల్లి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. జాతర దినం కావడంతో ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్నాలు వేసి, బోనాలు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గోదావరిఖని జూనియర్ సివిల్ జడ్జ్ వెంకటేష్ దుర్వా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி