కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ బండి సంజయ్ కి కరీంనగర్ ఎంపీ సీటు రాజకీయ పునరావస కేంద్రంగా మారిందా.? అని ప్రశ్నించారు. బండి సంజయ్ మతపరమైన రాజకీయాలు రాముడు పేరుతో మోడీ పేరుతో ఓట్లు అడగడం తప్ప బండి సంజయ్ చేసిన అభివృద్ధి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ ఒక్కటి కనిపించదని ఎద్దేవా చేశారు. కరీంనగర్ ఎంపీ సీటు గెలిపించి కెసిఆర్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని అన్నారు.