ప్రజల ప్రాణాలకైనా గ్యారంటీ ఇవ్వండి

61பார்த்தது
ప్రజల ప్రాణాలకైనా గ్యారంటీ ఇవ్వండి
అరు గ్యారంటీలు అమలు చేయకున్నా ప్రజల ప్రాణాలకైనా గ్యారంటీ ఇవ్వండని జగిత్యాల మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయని, ఓట్లేసి గెలిపించిన పాపానికి ప్రజల ప్రాణాలు పోతున్నాయని విమర్శించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி