ధర్మపురి: ఏఈవోల సస్పెన్స్ ఎత్తేయండి

55பார்த்தது
ధర్మపురి: ఏఈవోల సస్పెన్స్ ఎత్తేయండి
పంటల డిజిటల్‌ సర్వేలో పాల్గొనలేదని ఉన్నతాధికారులు తమపై విధించిన సస్పెన్షన్లు ఎత్తివేసి. ఈ నెల వేతనం చెల్లించాలని.. డిజిటల్ సర్వే చేయడానికి గ్రామాలలో సహాయకులను నియమించాలని కోరారు. జగిత్యాల జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారులు, ప్రభుత్వ విప్. ఎమ్మెల్యే. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని ధర్మపురిలోని వారి క్యాంపు కార్యాలయంలో శనివారం మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

தொடர்புடைய செய்தி