నరసింహుడి ఆలయంలో భక్తుల రద్దీ

58பார்த்தது
శ్రావణ సోమవారం సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ సోమవారం పెరిగింది. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி