ధర్మారంలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

85பார்த்தது
ఏక కాలంలో తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపాయల లోపు రైతు రుణాలను మాఫీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ధర్మారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం సంబరాలు నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతులతో కలిసి కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி