చొప్పదండిలో సీఎం దిష్టిబొమ్మ శవయాత్ర

73பார்த்தது
రాష్ట్రంలోని రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ వర్తింపచేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ అన్నారు. గురువారం చొప్పదండి పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు రుణ మాఫీకోసం నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని ఆయన దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

தொடர்புடைய செய்தி