అధ్వానంగా మధ్యాహ్న భోజనం

78பார்த்தது
బీబీపేట్ మండల పరిషత్ కార్యాలయంలోని జడ్పిహెచ్‌ఎస్ బాయ్స్ స్కూల్ లో మధ్యాహ్న భోజనం సరిగా ఉండడం లేదని శుక్రవారం విద్యార్థు తెలిపారు. గత 20 రోజుల నుంచి మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉండడంతో విద్యార్థులు తినడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி