ఎమ్మెల్యే ఆదేశాలతో మొదలైన చద్మల్ చెరువు కట్టకు మరమత్తులు

80பார்த்தது
ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్ మండలం, భవాని పేట్ గ్రామ సమీపంలోని చద్మల్ చెరువు కట్ట భారీ వర్షాల కారణంగా తెగిపోయింది. ఈ విషయం గ్రామస్తులతో పాటు గ్రామ కాంగ్రెస్ నాయకులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్యెల్యే కాంట్రాక్టర్ తో మాట్లాడి బుధవారం చెరువు కట్ట మరమత్తుల పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభింపజేశారు. ఆయకట్టు రైతులు ఎమ్యెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி