ప్రజావాణికి హాజరైన వివిధ శాఖల అధికారులు.. ఫిర్యాదులు నిల్

83பார்த்தது
ప్రజావాణికి హాజరైన వివిధ శాఖల అధికారులు.. ఫిర్యాదులు నిల్
ఎల్లారెడ్డి తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారని ఇంచార్జి తహశీల్దార్ చరణ్ సింగ్ తెలిపారు. జిల్లా కలక్టరేట్ కార్యాలయం నుంచి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా మండలాల తహశీల్దార్ లు, వివిధ శాఖల అధికారులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఇంచార్జి తహశీల్దార్ మాట్లాడుతూ. సోమవారం ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని చెప్పారు.

தொடர்புடைய செய்தி