మంత్రి తండ్రి అంతీమ యాత్రలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

79பார்த்தது
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ హైదరాబాద్ లో జరిగిన అంత్యక్రియలకు హాజరై ముందుగా పురుషోత్తం రెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

தொடர்புடைய செய்தி