ముదిరాజుల సమస్యలు తీర్చాలని తహశీల్దార్ కు వినతి

52பார்த்தது
ముదిరాజుల సమస్యలు తీర్చాలని తహశీల్దార్ కు వినతి
నాగిరెడ్డిపేట తహసీల్దార్ ఆఫీస్లో సోమవారం ముదిరాజ్ సంఘం నాయకులు తమ సమస్యలను తీర్చాలంటూ తాసిల్దార్ లక్ష్మణ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు తమ డిమాండ్లతో కూడిన గోడప్రతులను అక్కడే ఆవిష్కరించారు. ముదిరాజులను బిసి-డి నుండి ఏలోకి మార్చాలని కోరారు. జీవో ఎంఎస్ 15 వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 1000 కోట్లతో ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

தொடர்புடைய செய்தி