కళాశాలను ముట్టడించిన విద్యార్థి సంఘాలు

67பார்த்தது
కళాశాలను ముట్టడించిన విద్యార్థి సంఘాలు
బాన్సువాడ సెగ్మెంట్లోని అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి రక్షిత మృతిపై సీబీఐతో దర్యాప్తు చేయాలని పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి డిమాండ్ చేశారు. విద్యార్థి మృతిపై విచారణ, విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల వద్ద పిడిఎస్ యు, యూఎస్ఎఫ్ఐ, బీఎస్ పిఏఐ, కళాశాలను ముట్టడించారు.

தொடர்புடைய செய்தி