అంగన్వాడి కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాసం

70பார்த்தது
అంగన్వాడి కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాసం
కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం శనివారం నిర్వహించారు. అంగన్వాడి కేంద్ర టీచర్లు మాట్లాడుతూ, తమ పిల్లల్ని రెండున్నర వయసు నుండి 5 సంవత్సరాలవరకు అంగన్వాడి కేంద్రంలోని చదివించాలని తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. అలాగే పిల్లలకు పౌష్టికాహారం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సారిక, వనిత, నాగమణి, శివజ్యోతి, గంగమణి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி