బదిలీపై వెళ్తున్న వ్యవసాయ అధికారికి సన్మానం

67பார்த்தது
బదిలీపై వెళ్తున్న వ్యవసాయ అధికారికి సన్మానం
రుద్రూర్ మండల రైతులకు 7 సంవత్సరాలుగా వ్యవసాయ అధికారిగా సేవలందించి ఆదిలాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఏవో నగేష్ రెడ్డిని శుక్రవారం రుద్రూర్ మండల నాయకులు, రైతులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி