పదవి బాధ్యతలు చేపట్టిన పోచారం పై పూలవర్షం

68பார்த்தது
పదవి బాధ్యతలు చేపట్టిన పోచారం పై పూలవర్షం
వ్యవసాయశాఖ సలహాదారునిగా బాన్సువాడ ఎమ్యెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ లోని నాంపల్లి కమిషనర్ కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత బాన్సువాడ సెగ్మెంట్ నాయకులు శ్రీనివాస్ రెడ్డిపై పూల వర్షం కురిపించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ సలహాదారునిగా క్యాబినెట్ హోదా కల్పించినందుకు, సీఎంకి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி