రుద్రూర్‌లో ప్రజాపాలన దినోత్సవం

75பார்த்தது
రుద్రూర్‌లో ప్రజాపాలన దినోత్సవం
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, మండల కేంద్రాలలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినాన్ని ప్రజా పాలన దినోత్సవం పేరుతో ఘనంగా నిర్వహించింది. దీనిలో భాగంగా మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలో మండల సమీకృత సముదాయ భవనంలో ఎమ్మార్వో తారా భాయి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఎంపీడీవో సురేష్ బాబు మండల నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు పలు పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி