దేవాలయానికి 30 వేలు విరాళం

76பார்த்தது
దేవాలయానికి 30 వేలు విరాళం
వర్ని మండల కేంద్రంలోని బెల్యా నాయక్ తండాలో నూతనంగా నిర్మిస్తున్న హనుమంతుడి ఆలయ నిర్మాణానికి కేతావత్ రవి గోవింద్ నాయక్ 30 వేల రూపాయలు విరాళం అందజేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు రమేష్ నాయక్ గురువారం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాలయం నిర్మాణం కోసం దాతలు ముందుకురావాలని ఆయన కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி