జనసేన నాయకుడి కారుకు నిప్పు

61பார்த்தது
జనసేన నాయకుడి కారుకు నిప్పు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు జనసేన నాయకుడి కారుకు నిప్పంటించారు. కర్రి మహేశ్ అనే జనసేన నాయకుడి ఇంటి ముందు హల్ చల్ చేశారు. మహేశ్ ఇంటి ప్రాంగణంలో ఉన్న కారుకు నిప్పు పెట్టారు. దీంతో అర్ధరాత్రి ఇంటి ముందు మంటలు చెలరేగడంతో కర్రిమ హేశ్ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி