గర్భిణీలకు రక్తహీనత పోషకాహారం గురించి అవగాహన కార్యక్రమం

51பார்த்தது
గర్భిణీలకు రక్తహీనత పోషకాహారం గురించి అవగాహన కార్యక్రమం
మెట్ పల్లి ఇందిరానగర్ అంగన్వాడి సెంటర్లో శనివారం కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యలక్ష్మి కమిటీ సభ్యులచే మీటింగ్ నిర్వహించారు. దంపతులకు ఇంకా గర్భిణీలకు రక్తహీనత గురించి పోషకాహారం గురించి అవగాహన కల్పించడం జరిగింది. కిషోర బాలికలు కూడా మంచి ఆహారం తీసుకోవాలని తెలియజేయడం జరిగింది.

தொடர்புடைய செய்தி