గురుకుల పాఠశాలల పార్టీటైం ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలి

62பார்த்தது
గురుకుల పాఠశాలల నుండి తొలగించిన పార్ట్ టైం ఉపాధ్యాయ ఉద్యోగులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు ఉద్యోగులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి గురుకుల పాఠశాలలో రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు విధి నిర్వహణలో పూర్తి బాధ్యతగా పనిచేస్తున్నామన్నారు.

தொடர்புடைய செய்தி