కార్యకర్తలను పరామర్శించి ఆర్థిక సాయం చేసిన ప్రభుత్వ విప్

76பார்த்தது
కార్యకర్తలను పరామర్శించి ఆర్థిక సాయం చేసిన ప్రభుత్వ విప్
ధర్మపురి మండలం నక్కలపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మూటపెల్లి శ్రీనివాస్ ప్రమాదవశాత్తు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి రావడంతో గురువారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అతనిని పరామర్శించి 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కుటుంబానికి అందజేశారు. అనంతరం అదే గ్రామానికి చెందిన సిద్ధం శేఖర్ కు ప్రమాదవశాత్తు చెయ్యి విరగడంతో అతనిని కూడా పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி