సీవరేజి లైన్ పనులను పరిశీలించిన కార్పొరేటర్

68பார்த்தது
అభివృద్ది పనుల్లో తప్పకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు గడ్డి అన్నారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. శనివారం డివిజన్ పరిధిలోని కమాలనగర్లో కొనసాగుతున్న సివరేజీ లైన్ పనులను కార్పొరేటర్ అధికారులతో కలిసి పరిశీలించారు. పనులను వేగవంతం చేస్తూ గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. లెవెల్స్ సరిగ్గా చూసుకుంటూ పనులను పూర్తి చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி