జాతీయ పతాకాన్ని ఎగురవేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్

60பார்த்தது
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி