మెట్రోలో ప్రయాణించిన జీహెచ్ఎంసీ మేయర్

62பார்த்தது
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదివారం మూసారాంబాగ్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా గణేష్ నిమజ్జనం రోజు మెట్రో సేవల సమయం పెంపు గురించి అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారని అడిగి తెలుసుకున్నారు. భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు కొన్ని సూచనలు ఇచ్చారు. మెట్రో అందిస్తున్న సేవల గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி