నిమజ్జనం వేళ.. 15, 000 మంది పోలీసులతో భారీ బందోబస్తు: సీపీ

51பார்த்தது
నిమజ్జనం వేళ.. 15, 000 మంది పోలీసులతో భారీ బందోబస్తు: సీపీ
గ్రేటర్ పరిధిలో గణేష్ నిమజ్జనం కోసం 15, 000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదివారం తెలిపారు. ట్యాంక్ బండ్ సహా ఇతర అన్ని చెరువుల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నిమజ్జనం రోజున ఉండే వేరే కార్యక్రమాలకు ప్రత్యేకంగా బందోబస్తు ఇస్తున్నామన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులతో పాటు ఇతర జిల్లాల నుంచి ప్రత్యేక సిబ్బందిని తెస్తున్నామ్మన్నారు.

தொடர்புடைய செய்தி