శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్

60பார்த்தது
సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో గుత్తా మనోహర్, వేద పండితులు, పూజారులు, ఆయనను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, శ్యాంసుందర్ గౌడ్, కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్, పూరూరవ రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி