మురికినీళ్ళతో నిండిపోయిన వినాయక్ నగర్ బండ చెరువు

81பார்த்தது
వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని బండ చెరువు దుస్థితిని జీహెచ్ఎంసీ పట్టించుకోవాలని బీజేపీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి కోరారు. బండ చెరువు పూర్తిగా మురికి నీళ్ళతో నిండిపోయిందని రానున్న వినాయకచవితిని పురస్కరించుకొని పునరుద్ధరణ పనులు చేపట్టాలని కోరారు. చెరువుల పరిరక్షణ కోసం జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి దృష్టి సారించాలన్నారు.

தொடர்புடைய செய்தி