కంటోన్మెంట్ పరిధిలోని ఆలయాలను దర్శించుకున్న బీజేపీ నేత

83பார்த்தது
కంటోన్మెంట్ పరిధిలోని పలు ఆలయాలను కంటోన్మెంట్ బోర్డు మెంబర్ బీజేపీ నేత రామకృష్ణ ఆదివారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆషాఢమాస బోనాల జాతరను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలందరూ సంతోషంగా బోనాల పండుగను జరుపుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி