ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ విగ్రహం

60பார்த்தது
ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ విగ్రహం
ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ప్రాంగణంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఏర్పాటుకు మంగళవారం మాజీ ఎంపీ VH హనుమంత రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ హయాంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, ఉప్పల్ కాంగ్రెస్ నాయకులు మందుముల పరమేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி