తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

54பார்த்தது
తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ లాస్ట్ బస్టాప్ లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణ అమరుల త్యాగాలను, తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు.

தொடர்புடைய செய்தி