కుత్బుల్లాపూర్ లో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

85பார்த்தது
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో సూరారం లింగం చెరువు, వెన్నల గడ్డ చెరువులో మంగళవారం ప్రారంభమైన వినాయక నిమజ్జనాలు, శోభయాత్రలో బయలుదేరాయి. గణనాథుల నిమజ్జనం అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉన్నది. నిమజ్జన ప్రక్రియను పరిశీలిస్తున్న ట్రాఫిక్, మేడ్చల్ ఏసిపి లు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. వ్యర్ధాలను ఎప్పటికప్పుడు మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు.

தொடர்புடைய செய்தி