గణపతి పూజలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు

73பார்த்தது
గణపతి పూజలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గణపతి పూజలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, హరీష్ రావు, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, మాధవరం కృష్ణారావు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండపం నిర్వాహకులు వారిని ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిమజ్జనోత్సవాన్ని శాంతియుతంగా నిర్వహించాలని మండపం నిర్వాహకులకు హరీష్ రావు సూచించారు.

தொடர்புடைய செய்தி